ETV Bharat / state

BJP SOMU: అక్షర దోషాల కారణంగానే ఆ ప్రాజెక్టుకు గెజిట్‌ రాలేదు

author img

By

Published : Jul 29, 2021, 8:01 PM IST

పోలవరం నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని అన్నారు.

BJP state president Somu veeraju
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం నిధులు విషయంలో కేంద్ర మంత్రులతో చర్చించామని.. దీనిపై త్వరలో శుభవార్త వినబోతున్నామని ఆయన అన్నారు. విభజన చట్టంలో వెలుగొండ ప్రాజెక్టు పేరులో అక్షర దోషాలు కారణంగానే.. గెజిట్‌ నోటిఫికేషన్‌ రాలేదని.. దీన్ని కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భాజాపా నేతలు సోము వీర్రాజును సన్మానించారు.

పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం నిధులు విషయంలో కేంద్ర మంత్రులతో చర్చించామని.. దీనిపై త్వరలో శుభవార్త వినబోతున్నామని ఆయన అన్నారు. విభజన చట్టంలో వెలుగొండ ప్రాజెక్టు పేరులో అక్షర దోషాలు కారణంగానే.. గెజిట్‌ నోటిఫికేషన్‌ రాలేదని.. దీన్ని కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భాజాపా నేతలు సోము వీర్రాజును సన్మానించారు.

ఇదీ చదవండీ.. జీవో 45 వల్ల థియేటర్లు నడపలేని దుస్థితి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.