భాజపా జాతీయ ప్రధానకార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించటంతో ఆ పార్టీ శ్రేణులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె స్వగృహంలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పలువురు భాజపా నేతలు ఆమెను కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పురందేశ్వరి స్పష్టం చేశారు.
దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు
భాజపా జాతీయ ప్రధానకార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించటం పట్ల ఆపార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రకాశం జిల్లా కారంచేడులోని ఆమె స్వగృహంలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పలువురు భాజపా నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
![దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8957800-597-8957800-1601199899573.jpg?imwidth=3840)
దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు
భాజపా జాతీయ ప్రధానకార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించటంతో ఆ పార్టీ శ్రేణులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె స్వగృహంలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పలువురు భాజపా నేతలు ఆమెను కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పురందేశ్వరి స్పష్టం చేశారు.
ఇదీచదవండి