ETV Bharat / state

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు

author img

By

Published : Sep 27, 2020, 8:04 PM IST

భాజపా జాతీయ ప్రధానకార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించటం పట్ల ఆపార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రకాశం జిల్లా కారంచేడులోని ఆమె స్వగృహంలో మాజీ మంత్రి రావెల కిశోర్​ బాబు, పలువురు భాజపా నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు
దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు

భాజపా జాతీయ ప్రధానకార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించటంతో ఆ పార్టీ శ్రేణులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె స్వగృహంలో మాజీ మంత్రి రావెల కిశోర్​ బాబు, పలువురు భాజపా నేతలు ఆమెను కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పురందేశ్వరి స్పష్టం చేశారు.

భాజపా జాతీయ ప్రధానకార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించటంతో ఆ పార్టీ శ్రేణులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె స్వగృహంలో మాజీ మంత్రి రావెల కిశోర్​ బాబు, పలువురు భాజపా నేతలు ఆమెను కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పురందేశ్వరి స్పష్టం చేశారు.

ఇదీచదవండి

త్వరలో కేబినెట్ విస్తరణ- వారికి కీలక శాఖలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.