ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు

ప్రకాశం జిల్లా అద్దంకిలో పర్యావరణంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు.

author img

By

Published : Jun 5, 2020, 3:36 PM IST

Awareness Conference on Environmental Protection in addhanki prakasam district
పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ లోపించడం వల్లే సమతుల్యం దెబ్బతిని ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వక్తలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించి, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ లోపించడం వల్లే సమతుల్యం దెబ్బతిని ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వక్తలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించి, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఇదీచదవండి.
'మరో అవకాశం ఇస్తే... సీబీఐకి మరిన్ని విషయాలు చెబుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.