ETV Bharat / state

ఆటో బోల్తా 20 మంది కూలీలకు గాయాలు

ప్రకాశం జిల్లా కోలలపూడిలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. 20 మందిని గాయాలపాలు చేసింది. 8 మంది మాత్రమే కూర్చున్న ఆటోలో.. 20 మందిని ఎక్కించాడు. వరి పొట్టు లోడుతో వెళ్తున్న ట్రాక్టరును తప్పించబోయి ఢీ కొట్టాడు.

author img

By

Published : Mar 27, 2019, 11:44 AM IST

ఆటో బోల్తా పడి 20 మంది కూలీలకు గాయాలయ్యాయి
ఆటో బోల్తా పడి 20 మంది కూలీలకు గాయాలయ్యాయి
ప్రకాశం జిల్లా కోలలపూడి సమీపంలో ప్రమాదం జరిగింది. 20 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో... వరిపొట్టు లోడుతో ఉన్న ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలోఆటో బోల్తా పడింది. నలుగురికితీవ్ర గాయాలు కాగా...16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.క్షతగాత్రులను మార్టూరు ఆసుపత్రికి తరలించారు.8 మంది ప్రయాణించే ఆటోలో 20మందిని ఎక్కించుకోవటం నేరమని తెలిసినా.. పట్టించుకోని డ్రైవరు తీరుతోనేప్రమాదం జరిగిందని బాధితులు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

ఇవీ చూడండి

దగ్గుబాటి దడ పుట్టిస్తారా? ఏలూరి ఏలేస్తారా?

ఆటో బోల్తా పడి 20 మంది కూలీలకు గాయాలయ్యాయి
ప్రకాశం జిల్లా కోలలపూడి సమీపంలో ప్రమాదం జరిగింది. 20 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో... వరిపొట్టు లోడుతో ఉన్న ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలోఆటో బోల్తా పడింది. నలుగురికితీవ్ర గాయాలు కాగా...16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.క్షతగాత్రులను మార్టూరు ఆసుపత్రికి తరలించారు.8 మంది ప్రయాణించే ఆటోలో 20మందిని ఎక్కించుకోవటం నేరమని తెలిసినా.. పట్టించుకోని డ్రైవరు తీరుతోనేప్రమాదం జరిగిందని బాధితులు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

ఇవీ చూడండి

దగ్గుబాటి దడ పుట్టిస్తారా? ఏలూరి ఏలేస్తారా?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.