ETV Bharat / state

ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడు మృతి - ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం న్యూస్

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

a person died road accident on muppavaram bridge
author img

By

Published : Nov 4, 2019, 8:33 PM IST

ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అద్దంకి మండలం వెంకటాపురానికి చెందిన దేవరపల్లి శ్రీనివాస్​రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామాకు అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి అత్తవారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు.

ఇదీ చూడండి: వర్షాలతో అధ్వాన్నంగా రోడ్లు..రాకపోకలకు అవస్థలు

ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అద్దంకి మండలం వెంకటాపురానికి చెందిన దేవరపల్లి శ్రీనివాస్​రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామాకు అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి అత్తవారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు.

ఇదీ చూడండి: వర్షాలతో అధ్వాన్నంగా రోడ్లు..రాకపోకలకు అవస్థలు

Intro:ap_ong_61_04_road_accdent_av_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------------------------------------------
అత్తవారి ఇంటికి వెళ్తూ ద్విచక్ర వాహన ప్రమాదంలో.... యువకుడు అనంత లోకాలకు....


అత్తవారి ఇంటికి వెళ్తూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరం బ్రిడ్జి పై జరిగింది.

జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతొ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొని
యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు అద్దంకి మండలం వెంకటాపురం కు చెందిన దేవరపల్లి శ్రీనివాస్ రెడ్డి గా గుర్తించారు.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పంచనామాకు అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Body:.Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.