ETV Bharat / state

'మంత్రికి చెప్పే చేస్తున్నాం.. నా జోలికి వస్తే శవాలు లేస్తాయి'

అధికారం మాదే... మంత్రికి చెప్పే అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నాం... నా జోలికి వస్తే శవాలు లెస్తాయని ఓ వైకాపా నాయకుడు బెదిరింపులకు దిగాడు. ఇదంతా మంత్రి ఇలాకాలో అక్రమ కట్టడాలు అడ్డుకోడానికి వచ్చిన అధికారులపై ఆ నాయకుడు ప్రవర్తించిన తీరు.

author img

By

Published : Jul 28, 2020, 7:10 PM IST

ycp-leader-scolding-on-govt-officers-in-nellore
ycp-leader-scolding-on-govt-officers-in-nellore
మంత్రికి చెప్పే చేస్తున్నాం.. నా జోలికి వస్తే శవాలు లేస్తాయి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఆర్​అండ్​​బీ స్థలం కబ్జాకు గురైంది. ఆ స్థలాన్ని స్థానిక వైకాపా నేత ఒబుల్ రెడ్డి అమ్మేస్తున్నాడు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ స్థలంలో రాత్రికిరాత్రే అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు, మీడియాతో కలిసి అక్కడకు వెళ్లగా... నా జోలికి వస్తే.. శవాలు లేస్తాయని... మంత్రికి చెప్పే ఇదంతా చేస్తున్నట్లు ఓబుల్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అక్కడకు వెళ్లిన అధికారులపై దాడికి యత్నించాడు. ఎలాగోలా.. అధికారులు అక్రమ కట్టడాలు కూల్చేశారు.

ఇదీ చదవండి

ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!

మంత్రికి చెప్పే చేస్తున్నాం.. నా జోలికి వస్తే శవాలు లేస్తాయి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఆర్​అండ్​​బీ స్థలం కబ్జాకు గురైంది. ఆ స్థలాన్ని స్థానిక వైకాపా నేత ఒబుల్ రెడ్డి అమ్మేస్తున్నాడు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ స్థలంలో రాత్రికిరాత్రే అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు, మీడియాతో కలిసి అక్కడకు వెళ్లగా... నా జోలికి వస్తే.. శవాలు లేస్తాయని... మంత్రికి చెప్పే ఇదంతా చేస్తున్నట్లు ఓబుల్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అక్కడకు వెళ్లిన అధికారులపై దాడికి యత్నించాడు. ఎలాగోలా.. అధికారులు అక్రమ కట్టడాలు కూల్చేశారు.

ఇదీ చదవండి

ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.