ETV Bharat / state

దేవాలయాల్లో చోరీలు.. పోలీసులకు చిక్కిన దొంగలు - కావలిలో ఆలయ దొంగల అరెస్ట్ వార్తలు

ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పది సంవత్సరాల నేరచరిత్ర ఉందని తెలిపారు.

The police who arrested the temple robbers at nellore
మీడియాతో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్
author img

By

Published : Dec 29, 2019, 10:20 AM IST

ఆలయ దొంగలను అరెస్ట్ చేసిన కావలి పోలీసులు

నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని పలు దేవాలయాల్లో దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కావలికి చెందిన నడింపల్లి గోపి కొమ్మలపాటి, గోవర్ధన్ ఇద్దరు హుండీల చోరీకి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఓ గుడిలో చోరీకి యత్నించి విఫలమవగా.. పక్కనే ఇంట్లో బంగారు గొలుసు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఇద్దరినీ పట్టుకున్న పోలీసులు.. వారికి పదేళ్ల నేర చరిత్ర ఉందని గుర్తించారు. కేసు నమోదు చేశారు.

ఆలయ దొంగలను అరెస్ట్ చేసిన కావలి పోలీసులు

నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని పలు దేవాలయాల్లో దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కావలికి చెందిన నడింపల్లి గోపి కొమ్మలపాటి, గోవర్ధన్ ఇద్దరు హుండీల చోరీకి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఓ గుడిలో చోరీకి యత్నించి విఫలమవగా.. పక్కనే ఇంట్లో బంగారు గొలుసు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఇద్దరినీ పట్టుకున్న పోలీసులు.. వారికి పదేళ్ల నేర చరిత్ర ఉందని గుర్తించారు. కేసు నమోదు చేశారు.

ఇదీచూడండి

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

Intro:ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పది సంవత్సరాల చరిత్ర ఉందని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు..
....
నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉన్న దేవాలయాల్లో కావలి కి చెందిన నడింపల్లి గోపి కొమ్మలపాటి , గోవర్ధన్ ఇద్దరు దేవాలయాల్లో చొరబడి హుండీని దూసుకెళ్లడం చేస్తుంటారు. దేవాలయంలో దొంగతనం చేసేందుకు వెళ్లగా ఫలించకపోవడంతో దేవాలయం సమీపంలో ఉన్న ఇంటి లోకి వెళ్లి కిటికి లో నుంచి చొక్క ను దొంగలించారు. అందులో ఉన్న బంగారపు గొలుసు నగదు దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
..
బైట్స్..
1. ప్రసాద్ డీఎస్పీ. కావలి.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.
..


Body:ఇద్దరు దొంగల అరెస్ట్


Conclusion:ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పది సంవత్సరాల చరిత్ర ఉందని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు..
....
నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉన్న దేవాలయాల్లో కావలి కి చెందిన నడింపల్లి గోపి కొమ్మలపాటి , గోవర్ధన్ ఇద్దరు దేవాలయాల్లో చొరబడి హుండీని దూసుకెళ్లడం చేస్తుంటారు. దేవాలయంలో దొంగతనం చేసేందుకు వెళ్లగా ఫలించకపోవడంతో దేవాలయం సమీపంలో ఉన్న ఇంటి లోకి వెళ్లి కిటికి లో నుంచి చొక్క ను దొంగలించారు. అందులో ఉన్న బంగారపు గొలుసు నగదు దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
..
బైట్స్..
1. ప్రసాద్ డీఎస్పీ. కావలి.
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.
..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.