ETV Bharat / state

చేపల చెరువులో పడి వ్యక్తి మృతి

author img

By

Published : Mar 21, 2021, 10:24 AM IST

ప్రమాదవశాత్తు చేపల చెరువులో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో జరిగింది.

The man who fell into the fish pond died
చేపల చెరువులో పడి వ్యక్తి దుర్మరణం

నెల్లారు జిల్లా సంగం మండలం దువ్వూరులో ప్రమాదవశాత్తు చేపల చెరువులో పడి సుబ్బరామయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. చేపల కుంటలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సంగం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

నెల్లారు జిల్లా సంగం మండలం దువ్వూరులో ప్రమాదవశాత్తు చేపల చెరువులో పడి సుబ్బరామయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. చేపల కుంటలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సంగం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో.. సచివాలయంలో వైకాపా నేత వీరంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.