ETV Bharat / state

మత్స్యకారులను ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి

author img

By

Published : Mar 19, 2022, 2:25 PM IST

SomiReddy fires on Govt : నెల్లూరులో నిర్వహించిన మత్స్యకారుల సభలో.. తెదెేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. మత్స్యకారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే 217 జీవోని ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

SomiReddy fires on YSRCP Govt
మత్స్యకారులకు ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి
మత్స్యకారులకు ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి

SomiReddy fires on Govt: మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని 217 జీవోను రద్దు చేయాలంటూ ఏర్పాటు చేసిన మత్స్యకారుల సభలో.. ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు.

మత్స్యకారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే 217 జీవోని ప్రభుత్వం తీసుకొచ్చిందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల పొట్ట కొట్టేలా ఉన్న 217 జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

child missing: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు అదృశ్యం

మత్స్యకారులకు ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి

SomiReddy fires on Govt: మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని 217 జీవోను రద్దు చేయాలంటూ ఏర్పాటు చేసిన మత్స్యకారుల సభలో.. ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు.

మత్స్యకారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే 217 జీవోని ప్రభుత్వం తీసుకొచ్చిందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల పొట్ట కొట్టేలా ఉన్న 217 జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

child missing: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.