ETV Bharat / state

సంచార జీవులకు అండగా నవజీవన్ సేవా సంస్థ - nellore district

నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో నివసిస్తున్న వలస జీవులకు నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. 25 కిలోల బియ్యం... ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది.

nellore  district
నవజీవన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంచార జీవులకు బియ్యం పంపిణి
author img

By

Published : May 5, 2020, 6:02 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో సంచార జీవులకు అజీమ్ ప్రేమ్ జీ గ్రూపునకు చెందిన నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు. 25కిలోల బియ్యం, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందించారు.

అనంతపురం జిల్లా నుంచి గతంలో వలస వచ్చి వల్లివేడులో ఉంటున్న 20 కుటుంబాల వారికి, చెవి రెడ్డి పల్లి గిరిజన కాలనీలో మరో 20 కుటుంబాల వారికి.. ఈ సంస్థ ప్రతినిధి సహ దేవయ్య నేతృత్వంలో సహాయం చేశారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో సంచార జీవులకు అజీమ్ ప్రేమ్ జీ గ్రూపునకు చెందిన నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు. 25కిలోల బియ్యం, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందించారు.

అనంతపురం జిల్లా నుంచి గతంలో వలస వచ్చి వల్లివేడులో ఉంటున్న 20 కుటుంబాల వారికి, చెవి రెడ్డి పల్లి గిరిజన కాలనీలో మరో 20 కుటుంబాల వారికి.. ఈ సంస్థ ప్రతినిధి సహ దేవయ్య నేతృత్వంలో సహాయం చేశారు.

ఇదీ చదవండి:

వెంకటగిరిలో రద్దీగా మారిన రోడ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.