ETV Bharat / state

"పీఎంఏవై పథకం కింద నిర్మించిన నివాసాలను... లబ్దిదారులకు ఇవ్వాలి" - bjp protest at nellore for poor people houses

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసాలను లబ్దిదారులకు ఇవ్వాలని కోరుతూ.... నెల్లూరు జిల్లా మద్దూరుపాడు సమీపాన భాజపా ఆధ్వర్వంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

పీఎంఏవై పథకం కింద నిర్మించిన నివాసాలను... లబ్దిదారులకు ఇవ్వాలి
author img

By

Published : Sep 30, 2019, 11:12 PM IST

పీఎంఏవై పథకం కింద నిర్మించిన నివాసాలను... లబ్దిదారులకు ఇవ్వాలి

నెల్లూరు జిల్లా కావలి పట్టణ మద్దూరుపాడు సమీపంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ... భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ ... లబ్ధిదారులతో కలిసి తమకు కేటాయించిన నివాసాలను ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేశారు. నగదు కట్టించుకొని స్థిర నివాసాలు నిర్మించి ఇప్పటికీ తమకు ఇవ్వలేదని... బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు నివాసాలు ఇచ్చే వరకు ఆందోళనలు చేపడతామని భాజపా నాయకులు చెబుతున్నారు.

పీఎంఏవై పథకం కింద నిర్మించిన నివాసాలను... లబ్దిదారులకు ఇవ్వాలి

నెల్లూరు జిల్లా కావలి పట్టణ మద్దూరుపాడు సమీపంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ... భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ ... లబ్ధిదారులతో కలిసి తమకు కేటాయించిన నివాసాలను ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేశారు. నగదు కట్టించుకొని స్థిర నివాసాలు నిర్మించి ఇప్పటికీ తమకు ఇవ్వలేదని... బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు నివాసాలు ఇచ్చే వరకు ఆందోళనలు చేపడతామని భాజపా నాయకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286
AP_TPG_14_30_VOTERS_LIST_VERIFICATION_PKG_AP10092
రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టింది. వచ్చే సంవత్సరం జనవరి 5వ తేదీన కొత్త ఓటర్ ల తో కూడిన జాబితాను ప్రచురించనుంది.


Body:
రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణలో భాగంగా బూత్ లెవెల్ అధికారులను ఇంటింటికి పంపి ఉన్న ఓటర్ లను నిర్ధారించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులను సరి చేయడానికి, చనిపోయిన వాళ్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, ప్రక్షాళన చేయడానికి, కొత్త వోటర్లను నమోదు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. అక్టోబర్ 15వ తేదీ వరకు బూత్లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ లను కలిసి నిర్ధారణ, సవరణ కార్యక్రమాలు చేస్తారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత ఉన్న వాళ్లకు ఆన్లైన్లో నమోదు చేయించుకునేలా సూచిస్తారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఇప్పటినుంచే ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.


Conclusion:
సవరించిన కొత్త ఓటర్ల తో కూడిన జాబితాను వచ్చే సంవత్సరం జనవరి 5వ తేదీన ప్రచురిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
బైట్:పి.ఎన్.డి. ప్రసాద్, తహశీల్దార్, తణుకు
పి.టు.సి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.