ETV Bharat / state

పశ్చిమబంగా నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

author img

By

Published : May 14, 2021, 3:17 PM IST

పశ్చిమ బంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరింది. దీనిని నెల్లూరు మీదుగా కృష్ణపట్నం తరలించస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

oxygen tankers are being from west bengal to ap
oxygen tankers are being from west bengal to ap

పశ్చిమ బంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరింది. 40 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్​ను.. 4 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లలో తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు మీదుగా కృష్ణపట్నం తరలించస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

పశ్చిమ బంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి రాష్ట్రానికి తొలి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరింది. 40 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్​ను.. 4 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లలో తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు మీదుగా కృష్ణపట్నం తరలించస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: సరిహద్దులో మారని తెలంగాణ పోలీసుల తీరు.. వెనక్కి వెళ్తున్న అంబులెన్సులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.