ETV Bharat / state

'ఈటీవీ భారత్' కథనానికి స్పందన

author img

By

Published : Apr 26, 2020, 1:01 AM IST

నెల్లూరు జిల్లాలో 'ఈటీవీ భారత్' కథనానికి స్పందన లభించింది. వెంకటగిరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయాలు జరపకపోవడం, ప్రజలు గుమిగూడటానికి కారణాలపై ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి వ్యాపారులకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు.

officers responce with ETV-ETV BHARAT story in nellore district
దూరం దూరంగా పండ్లు విక్రయిస్తున్న వ్యాపారులు

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో కూరగాయలు, పండ్లు విక్రయించడంతో పట్టణంలో రద్దీ తగ్గింది. రెండు రోజుల కిందట పట్టణంలో పండ్ల అమ్మకాలు సాగిస్తున్న దృశ్యాలు ఈటీవీ భారత్​లో ప్రసారమైన సంగతి తెలిసిందే. స్పందించిన అధికారులు వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేటాయించిన స్థలంలోనే విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో కూరగాయలు, పండ్లు విక్రయించడంతో పట్టణంలో రద్దీ తగ్గింది. రెండు రోజుల కిందట పట్టణంలో పండ్ల అమ్మకాలు సాగిస్తున్న దృశ్యాలు ఈటీవీ భారత్​లో ప్రసారమైన సంగతి తెలిసిందే. స్పందించిన అధికారులు వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేటాయించిన స్థలంలోనే విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

సెలూన్లు, రెస్టారెంట్లకు అనుమతివ్వలేదు: కేంద్ర హోంశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.