ETV Bharat / state

తెలుగు గంగ నూతన ఎస్ఈ గా వెంకటేశ్వరరావు - nellore

తెలుగు గంగ ప్రాజెక్టు నూతన ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు. రైతులకు ఉపయోగపడే కాలువలు నిర్మిస్తామని వెల్లడి.

తెలుగు గంగ ప్రాజెక్టు నూతన ఎస్.ఈ వెంకటేశ్వరరావు
author img

By

Published : Aug 18, 2019, 11:49 AM IST

తెలుగు గంగ ప్రాజెక్టు నూతన ఎస్.ఈ వెంకటేశ్వరరావు

నెల్లూరు జిల్లాలోని తెలుగు గంగ ప్రాజెక్టు నూతన ఎస్.ఈ గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్టు పరిధిలో సాగు తాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని ఎస్ఈ తెలిపారు. త్వరలో కొత్త కాలువలకు సంబంధించి నివేదికను తయారు చేసి, రైతాంగానికి మేలు చేసే విధంగా అందుబాటులో ఉంటానని వెంకటేశ్వరావు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నాన్న మాటలు.. ఇండస్ట్రీ వైపు 'చిరు' అడుగులు

తెలుగు గంగ ప్రాజెక్టు నూతన ఎస్.ఈ వెంకటేశ్వరరావు

నెల్లూరు జిల్లాలోని తెలుగు గంగ ప్రాజెక్టు నూతన ఎస్.ఈ గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్టు పరిధిలో సాగు తాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని ఎస్ఈ తెలిపారు. త్వరలో కొత్త కాలువలకు సంబంధించి నివేదికను తయారు చేసి, రైతాంగానికి మేలు చేసే విధంగా అందుబాటులో ఉంటానని వెంకటేశ్వరావు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నాన్న మాటలు.. ఇండస్ట్రీ వైపు 'చిరు' అడుగులు

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_27_17_GALIKUNTU_TEEKA_AP10121


Body:గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకంలో భాగంగా స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణంలో పశు వైద్య శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు నిర్వహించే గాలికుంటు నివారణ ప్రతి రైతు తన పశువులకు వేయించాలని ఎమ్మెల్యే కోరారు


Conclusion:Note: సార్! ఎఫ్ టి పి లో విజువల్స్ పంపాను
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.