నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు అందుబాటులోకి తెస్తున్నారు. 600 బెడ్స్ కొవిడ్ బాధితుల కోసం కేటాయించారు. నెల్లూరు , అనంతపురం, కడప జిల్లాల్లోని బాధితులకు పూర్తి సేవలు ఇక్కడే అందిస్తారు. జిల్లాలో 2, 200 బెడ్స్ను కరోనా వైరస్ అనుమానితుల కోసం అందుబాటులోకి తెస్తున్నారు. మరిన్ని వివరాలపై.. మా ప్రతినిధి రాజారావు సమాచారం అందిస్తారు.
ఇవీ చదవండి: