ETV Bharat / state

యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు మంత్రి చొరవ

author img

By

Published : May 6, 2020, 10:08 AM IST

ఐటీశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చొరవతో 280 మంది యాత్రికులను స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో 230 మంది తెలంగాణకు చెందిన వారు కాగా 50 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని ట్రైన్​లో స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

pilgrims shift to their home towns
యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు మంత్రి చొరవ


నెల్లూరు జిల్లా ఏఎస్ పేట హజరత్ శ్రీ ఖాజానాయబ్ రసూల్ దర్గాకు వెళ్లి లాక్​డౌన్​లో చిక్కుకున్న 280 మంది యాత్రికులను స్వగ్రామాలకు తరలించారు. ఐటీశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చొరవతో 230 మంది తెలంగాణకు చెందిన వారిని బస్సులో తరలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 50 మందిని ట్రైన్​లో వారి గ్రామాలకు తరలించేందుకు సిద్దమయ్యారు. ఈ తరలింపు ప్రక్రియను ఆర్​డీఓ, సీఐ, ఎంఆర్​ఓ దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.


నెల్లూరు జిల్లా ఏఎస్ పేట హజరత్ శ్రీ ఖాజానాయబ్ రసూల్ దర్గాకు వెళ్లి లాక్​డౌన్​లో చిక్కుకున్న 280 మంది యాత్రికులను స్వగ్రామాలకు తరలించారు. ఐటీశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చొరవతో 230 మంది తెలంగాణకు చెందిన వారిని బస్సులో తరలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 50 మందిని ట్రైన్​లో వారి గ్రామాలకు తరలించేందుకు సిద్దమయ్యారు. ఈ తరలింపు ప్రక్రియను ఆర్​డీఓ, సీఐ, ఎంఆర్​ఓ దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి...

'కరోనాతో ప్రాణాలు పోతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.