ETV Bharat / state

'ఆలయాల ఆస్తులు పరిరక్షించాలి'

author img

By

Published : May 26, 2020, 4:06 PM IST

రాష్ట్రంలోని ఆలయాల ఆస్తులు పరిరక్షించాలంటూ నెల్లూరులో జనసేన ఉపవాస దీక్ష చేపట్టింది. భవిష్యత్తులో శ్రీవారి ఆస్తులతోపాటు ఇతర దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

janasena leaders hunger strike in nellore
నెల్లూరులో జనసేన నేతల దీక్ష

రాష్ట్రంలోని ఆలయాల ఆస్తులు పరిరక్షించాలంటూ నెల్లూరులో జనసేన ఉపవాస దీక్ష చేపట్టింది. భౌతిక దూరం పాటిస్తూ నగరంలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ఈ దీక్ష చేశారు. తిరుమల ఆలయ భూములు అమ్మాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఉపసంహరించుకోవడం శుభ పరిణామమని జనసేన నేత కిశోర్ అన్నారు. భవిష్యత్తులోనూ శ్రీవారి ఆస్తులతోపాటు ఇతర దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని ఆలయాల ఆస్తులు పరిరక్షించాలంటూ నెల్లూరులో జనసేన ఉపవాస దీక్ష చేపట్టింది. భౌతిక దూరం పాటిస్తూ నగరంలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ఈ దీక్ష చేశారు. తిరుమల ఆలయ భూములు అమ్మాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఉపసంహరించుకోవడం శుభ పరిణామమని జనసేన నేత కిశోర్ అన్నారు. భవిష్యత్తులోనూ శ్రీవారి ఆస్తులతోపాటు ఇతర దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి... కడుపున పుట్టిన వాడు కాదన్నాడు.. కానివాళ్లే 'చివరి' దిక్కయ్యారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.