ETV Bharat / state

మూడు జిల్లాల్లో వైకాపా అధ్యక్షుడు జగన్ పర్యటన

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నెల్లూరు జిల్లా గూడూరు బహిరంగ సభలో పాల్గోనున్నారు. 11.30 గంటలకు ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రోడ్ షో లో ప్రసంగించనున్నారు.

author img

By

Published : Mar 31, 2019, 5:26 AM IST

మూడు జిల్లాల్లో వైకాపా అధ్యక్షుడు జగన్ పర్యటన

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నెల్లూరు జిల్లా గూడూరు బహిరంగ సభలో పాల్గోనున్నారు. 11.30 గంటలకు ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రోడ్ షో లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కృష్ణాజిల్లా దర్శి, 3.30 గంటలకు మైలవరంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నెల్లూరు జిల్లా గూడూరు బహిరంగ సభలో పాల్గోనున్నారు. 11.30 గంటలకు ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రోడ్ షో లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కృష్ణాజిల్లా దర్శి, 3.30 గంటలకు మైలవరంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.