ETV Bharat / state

గాంధీ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

author img

By

Published : Oct 1, 2020, 7:08 PM IST

నగరంలోని గాంధీ పార్కు ను కలెక్టర్​, ఎమ్మెల్యే ప్రారంభించారు. నుడా నిధులతో ఈ ఉద్యానవనాన్ని కట్టించారు.

gandhi park started by naidupeta mla and colllector
రూ. 90 లక్షల నుడా నిధులతో నిర్మించిన పార్కు

నాయుడుపేట పురపాలక సంస్థలో రూ. 90 లక్షల నుడా నిధులతో నిర్మించిన గాంధీ పార్కు ను మంగళవారం కలెక్టర్​ చక్రధర్​ బాబు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. గాంధీ జయంతి ముందు రోజున ఆయన పేరిట పార్కు, విగ్రహం ఏర్పాటు చేశాని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉన్న పారిశ్రామిక కారిడార్​లు వెలుస్తున్నందున ముందు చూపుతో పోవాలని అధికారులకు తెలిపారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు కలెక్టర్​ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.

నాయుడుపేట పురపాలక సంస్థలో రూ. 90 లక్షల నుడా నిధులతో నిర్మించిన గాంధీ పార్కు ను మంగళవారం కలెక్టర్​ చక్రధర్​ బాబు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. గాంధీ జయంతి ముందు రోజున ఆయన పేరిట పార్కు, విగ్రహం ఏర్పాటు చేశాని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉన్న పారిశ్రామిక కారిడార్​లు వెలుస్తున్నందున ముందు చూపుతో పోవాలని అధికారులకు తెలిపారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు కలెక్టర్​ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.

ఇదీ చదవండి:

వయోజనుల పట్ల యువత గౌరవంతో మెలగాలి: కలెక్టర్ చక్రధర్ బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.