నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలోని యస్.ఆర్.జె డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సువర్ణమ్మ, మునిసిపల్ కమిషనర్ యం.రమేష్ బాబు తనిఖీలు చేశారు. దుకాణదారులు కొవిడ్ నిబంధనలను తప్పక పాటిస్తూ.. ప్రభుత్వం సూచించిన టపాసులు మాత్రమే అమ్మాలని తెలిపారు. కొనుగోలుదారులు భౌతికదూరం తప్పక పాటించేలా తగు జాగ్రత్తల తీసుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి