నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమనలో పంట పొలాల్లో నాటు సారా తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారుల దాడిచేశారు. ఈ దాడిలో మూడు డ్రమ్ముల నాటుసారా, 600 కేజీల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వారి రాకను గమనించిన నిందితులు అక్కడినుంచి పారిపోయారు. వారికోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ బుచ్చి, సిబ్బంది పాల్గొన్నారు.
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి - raid on Natusara Excise officers
కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. మద్యం షాపులు కూడా నిలిపివేయటంతో కొంతమంది అదునుగా తీసుకొని నాటుసారా తయారీకి సిద్ధమయ్యారు.
![నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి Excise officers' raid on Natusara settlements](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6869421-1050-6869421-1587384669724.jpg?imwidth=3840)
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమనలో పంట పొలాల్లో నాటు సారా తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారుల దాడిచేశారు. ఈ దాడిలో మూడు డ్రమ్ముల నాటుసారా, 600 కేజీల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వారి రాకను గమనించిన నిందితులు అక్కడినుంచి పారిపోయారు. వారికోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ బుచ్చి, సిబ్బంది పాల్గొన్నారు.