ETV Bharat / state

గురువారం నుంచి రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్​డెలివరీ

author img

By

Published : Apr 15, 2020, 8:48 PM IST

నాయుడుపేటలోని రెడ్​ జోన్​ ప్రాంతాల్లో గురువారం నుంచి పేదలకు నిత్యావసరాలు పంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి లబ్దిదారునికి 5 కేజీల బియ్యం, కేజీ శనగలు ఇంటింటికి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

essentials will supply from tommorrow in naidupeta redzones
రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్​డెలివరీ

నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని రెడ్​జోన్​ ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రతి లబ్దిదారుడికి ఐదు కేజీల బియ్యం, కేజీ శనగలు ఇంటింటికీ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

essentials will supply from tommorrow in naidupeta redzones
రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్​డెలివరీ

నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని రెడ్​జోన్​ ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రతి లబ్దిదారుడికి ఐదు కేజీల బియ్యం, కేజీ శనగలు ఇంటింటికీ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

essentials will supply from tommorrow in naidupeta redzones
రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్​డెలివరీ

ఇదీ చదవండి :

సుంకరపాలెంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.