నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని రెడ్జోన్ ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రతి లబ్దిదారుడికి ఐదు కేజీల బియ్యం, కేజీ శనగలు ఇంటింటికీ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
![essentials will supply from tommorrow in naidupeta redzones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6802939_naidupeta.jpg)
ఇదీ చదవండి :