ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ - నాయుడుపేట పారిశుద్ధ్య కార్మికుల వార్తలు

కోరనా మహమ్మారిని జయించడానికి ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను దాతలు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని వ్యాపారులంతా కలసి.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Distribution of essential commodities for sanitation workers at naidupeta in nellore
Distribution of essential commodities for sanitation workers at naidupeta in nellore
author img

By

Published : Apr 22, 2020, 7:19 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు.. దాతలు నిత్యావసర సరుకులు అందించారు. దాదాపు 200 మంది కార్మికులకు.. వ్యాపారులంతా కలసి బియ్యం, సరుకులు, పండ్లు అందించారు. పురపాలక కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండి:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు.. దాతలు నిత్యావసర సరుకులు అందించారు. దాదాపు 200 మంది కార్మికులకు.. వ్యాపారులంతా కలసి బియ్యం, సరుకులు, పండ్లు అందించారు. పురపాలక కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండి:

నిత్యం 1200 శునకాల ఆకలి తీర్చుతున్న టెకీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.