ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ

author img

By

Published : Apr 22, 2020, 7:19 PM IST

కోరనా మహమ్మారిని జయించడానికి ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను దాతలు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని వ్యాపారులంతా కలసి.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Distribution of essential commodities for sanitation workers at naidupeta in nellore
Distribution of essential commodities for sanitation workers at naidupeta in nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు.. దాతలు నిత్యావసర సరుకులు అందించారు. దాదాపు 200 మంది కార్మికులకు.. వ్యాపారులంతా కలసి బియ్యం, సరుకులు, పండ్లు అందించారు. పురపాలక కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండి:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు.. దాతలు నిత్యావసర సరుకులు అందించారు. దాదాపు 200 మంది కార్మికులకు.. వ్యాపారులంతా కలసి బియ్యం, సరుకులు, పండ్లు అందించారు. పురపాలక కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండి:

నిత్యం 1200 శునకాల ఆకలి తీర్చుతున్న టెకీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.