ETV Bharat / state

నెల్లూరులో.. అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ - నెల్లూరు

నెల్లూరులో అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది.

నెల్లూరులో అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్
author img

By

Published : Apr 27, 2019, 11:28 PM IST

నెల్లూరులో అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్
నెల్లూరులో అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్

నెల్లూరులో ఈ నెల 26న ప్రారంభమైన అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. ఓపెన్ కేటగిరీ పోటీలు ముగిశాయి. నగరంలోని బాలపీరయ్య కళ్యాణ మండపంలో ఈ పోటీలను మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 29వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

నెల్లూరులో అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్
నెల్లూరులో అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్

నెల్లూరులో ఈ నెల 26న ప్రారంభమైన అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. ఓపెన్ కేటగిరీ పోటీలు ముగిశాయి. నగరంలోని బాలపీరయ్య కళ్యాణ మండపంలో ఈ పోటీలను మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 29వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

ఇదీ చదవండి...

అతిథి మర్యాదలు లేక అలిగిన పక్షులు

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_47_27_Request_For_Spl_Panchyat_AVB_C8


Body:500 జనాభా దాటిన గిరిజన తండాలను పంచాయతీలుగా ప్రకటిస్తామన్న హామీని అమలు చేయాలని అనంతపురం జిల్లా కదిరి మండలం బోడె నాయక్ తండ వాసులు కోరారు.గిరిజన తండాలను పంచాయతీలుగా ప్రకటించేందుకు కావాల్సిన నిబంధనలు అన్నీ ఈ తండాలకు వర్తిస్తాయని గ్రామస్తులు ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు
మండలంలోని ఎర్రదొడ్డి పంచాయతీ లో గల బోడె నాయక్ తండా, మీదే నాయక్ తండా, రాందాస్ నాయక్ తండా ఒకే చోట ఉన్నాయి. మూడు తండాలలో ఏడు వందలకు పైగా జనాభా ఉన్నారు. అధికారులు పరిశీలించి తమ అండాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని కోరారు


Conclusion:బైట్
ఈశ్వర్ నాయక్, మీటే నాయక్ తండా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.