ETV Bharat / state

శానిటైజర్లు తాగి అస్వస్థత..చికిత్స పొందుతూ అటెండర్ మృతి

author img

By

Published : Aug 23, 2020, 7:05 PM IST

శానిటైజర్లు తాగి అస్వస్థతకు గురైన అటెండర్ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఉదయగిరికి చెందిన రమణయ్య(40) గత కొంత కాలంగా శానిటైజర్లు తాగుతూ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

a man dead in udyagiri nellore district due to  drinking sanitizers
a man dead in udyagiri nellore district due to drinking sanitizers
a man dead in udyagiri nellore district due to  drinking sanitizers
అటెండర్ రమణయ్య

శానిటైజర్లకు అలవాటుపడి నెల్లూరు జిల్లా ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ రమణయ్య (40) మృతి చెందాడు. ఉదయగిరి రజకవీధికి చెందిన రమణయ్య... నిత్యం పూటుగా మద్యం సేవించేవాడు. రెండు నెలలుగా మద్యానికి బదులు శానిరైజర్లు తాగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.

a man dead in udyagiri nellore district due to  drinking sanitizers
అటెండర్ రమణయ్య

శానిటైజర్లకు అలవాటుపడి నెల్లూరు జిల్లా ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ రమణయ్య (40) మృతి చెందాడు. ఉదయగిరి రజకవీధికి చెందిన రమణయ్య... నిత్యం పూటుగా మద్యం సేవించేవాడు. రెండు నెలలుగా మద్యానికి బదులు శానిరైజర్లు తాగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చదవండి

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే 3 రాజధానులు: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.