ETV Bharat / state

నిరసనలతో హోరెత్తిన మన్యం జిల్లా కలెక్టరేట్.. సమస్యల పరిష్కారానికిపై గిరిజనుల ఆందోళన - నిరసనలతో హోరెత్తిన మన్యం జిల్లా కలెక్టరేట్

సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ సంఘాలు నిరసన బాట పట్టడంటో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. తాగునీటి సమస్య, పోడు భూములు ఆన్​లైన్ చేయటం వంటి డిమాండ్లతో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు.

నిరసనలతో హోరెత్తిన మన్యం జిల్లా కలెక్టరేట్
నిరసనలతో హోరెత్తిన మన్యం జిల్లా కలెక్టరేట్
author img

By

Published : May 23, 2022, 4:47 PM IST

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. సమస్యల పరిష్కారం కోసం వివిధ సంఘాలు నిరసన బాట పట్టాయి. సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్య, పోడు సాగుకిచ్చిన పట్టాలను ఆన్​లైన్ చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ కార్యాలయం వద్ద 'స్పందన' కార్యక్రమం నిర్వహించాలని నిరనస వ్యక్తం చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో సవర భాష వాలంటీర్లు వాయిద్యాలతో సందడి చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్​కు చేరుకొని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. సమస్యల పరిష్కారం కోసం వివిధ సంఘాలు నిరసన బాట పట్టాయి. సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్య, పోడు సాగుకిచ్చిన పట్టాలను ఆన్​లైన్ చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ కార్యాలయం వద్ద 'స్పందన' కార్యక్రమం నిర్వహించాలని నిరనస వ్యక్తం చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో సవర భాష వాలంటీర్లు వాయిద్యాలతో సందడి చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్​కు చేరుకొని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.