ETV Bharat / state

గంజాయిని అరికడతారా?..రాజీనామా చేస్తారా సీఎం: కొల్లు రవీంద్ర

author img

By

Published : Feb 16, 2023, 12:10 PM IST

TDP Leader Kollu Ravindra Comments On Ganja: దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడిన మూలాలు ఏపీలో ఉండటం సిగ్గు చేటని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టాలని, లేదంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. దారుణ హత్యకు గురైన మైనర్ అంధ బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

Etv Bharat
Etv Bharat

గంజాయిని అరికడతారా?..రాజీనామా చేస్తారా సీఎం:కొల్లు రవీంద్ర

TDP Leader Kollu Ravindra Comments On Ganja: రాష్ట్రంలో గంజాయిని అరికట్టాలని లేదంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఇటీవల జరిగిన అంధ బాలిక హత్యను ఖండించారు. బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో మైనర్ అంధ బాలికను కిరాతకంగా హత్య చేస్తే ముఖ్యమంత్రి ఎం చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు అసలు భద్రత లేకుండా పోయిందన్నారు. విచ్చల విడిగా మాధక ద్రవ్యాలు, మందు, గంజాయి రాష్ట్రంలో లభ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చేతకాని తనం వల్ల మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు జగన్​ను అనుసరిస్తున్నారని విమర్శించారు.

గంజాయి మూలాలు ఏపీలోనే: మహిళ హోం మినిస్టర్ ఉన్నా మహిళలపై దాడులు ఆగడం లేదు, మహిళలకు న్యాయం జరగడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా గంజాయి దొరికిన ఏపీలోనే మూలాలు దొరుకుతుందడం సిగ్గు చేటని ఆక్షేపించారు. నూతనంగా వచ్చిన గవర్నర్​కు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి ఎలాగూ పట్టించుకోవడం లేదు మీరైనా మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలనీ కోరుతున్నామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తతో వుండాలి. ఈ గంజాయి పై పోరాటం చేద్దాం అని కొల్లు రవీంద్ర పిలుపు నిచ్చారు.

" ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు, ఏ వీధిలో చూసిన గంజాయి. గంజాయి మత్తులో యువత చెడి పోవడమే కాకుండా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా గంజాయి దొరికిన దానికి మూలాలు ఆంధ్ర రాష్ట్రం అని దేశంలో ఎవ్వరిని అడిగిన చెప్తున్నారు. దీనికి బాధ్యత వహించి సీఎం, హోం మినిస్టర్ రాజీనామా చేయాలి. " - కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి

ఇవీ చదవండి

గంజాయిని అరికడతారా?..రాజీనామా చేస్తారా సీఎం:కొల్లు రవీంద్ర

TDP Leader Kollu Ravindra Comments On Ganja: రాష్ట్రంలో గంజాయిని అరికట్టాలని లేదంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఇటీవల జరిగిన అంధ బాలిక హత్యను ఖండించారు. బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో మైనర్ అంధ బాలికను కిరాతకంగా హత్య చేస్తే ముఖ్యమంత్రి ఎం చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు అసలు భద్రత లేకుండా పోయిందన్నారు. విచ్చల విడిగా మాధక ద్రవ్యాలు, మందు, గంజాయి రాష్ట్రంలో లభ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చేతకాని తనం వల్ల మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు జగన్​ను అనుసరిస్తున్నారని విమర్శించారు.

గంజాయి మూలాలు ఏపీలోనే: మహిళ హోం మినిస్టర్ ఉన్నా మహిళలపై దాడులు ఆగడం లేదు, మహిళలకు న్యాయం జరగడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా గంజాయి దొరికిన ఏపీలోనే మూలాలు దొరుకుతుందడం సిగ్గు చేటని ఆక్షేపించారు. నూతనంగా వచ్చిన గవర్నర్​కు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి ఎలాగూ పట్టించుకోవడం లేదు మీరైనా మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలనీ కోరుతున్నామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తతో వుండాలి. ఈ గంజాయి పై పోరాటం చేద్దాం అని కొల్లు రవీంద్ర పిలుపు నిచ్చారు.

" ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు, ఏ వీధిలో చూసిన గంజాయి. గంజాయి మత్తులో యువత చెడి పోవడమే కాకుండా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా గంజాయి దొరికిన దానికి మూలాలు ఆంధ్ర రాష్ట్రం అని దేశంలో ఎవ్వరిని అడిగిన చెప్తున్నారు. దీనికి బాధ్యత వహించి సీఎం, హోం మినిస్టర్ రాజీనామా చేయాలి. " - కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.