ETV Bharat / state

సీఎస్ సమీర్​శర్మకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

author img

By

Published : Oct 19, 2022, 3:17 PM IST

CS Sameer Sharma: అస్వస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​శర్మ ఆసుపత్రిలో చేరారు. పరిక్షలు నిర్వహించిన వైద్యులు గుండె సంబంధిత చికిత్స చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సీఎస్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

CS Sameer Sharma
ఆసుపత్రిలో చేరిన ఏపీ సీఎస్ సమీర్​శర్మ

AP CS Sameer Sharma: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అస్వస్థతకు గరయ్యారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో సమీర్‌శర్మకు చికిత్స నిర్వహించారు. గుండె సంబంధిత చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సీఎస్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అనంతరం విధుల్లో చేరతారని ప్రభుత్వం తెలిపింది.

AP CS Sameer Sharma: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అస్వస్థతకు గరయ్యారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో సమీర్‌శర్మకు చికిత్స నిర్వహించారు. గుండె సంబంధిత చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సీఎస్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అనంతరం విధుల్లో చేరతారని ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.