ETV Bharat / state

People fell ill at Nandyal: ఆళ్లగడ్డలో 40మందికి అస్వస్థత.. రెండు రోజుల్లో ముగ్గురు మృతి

author img

By

Published : Apr 14, 2022, 11:59 AM IST

People fell ill at nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని జీజంబులదిన్నెలో.. స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో 40 మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. బాధితులకు వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు.

People fell ill at allagadda in nandyal district
ఆళ్లగడ్డలో 40మందికి అస్వస్థత

People fell ill at nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని జీజంబులదిన్నెలో.. స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు. గ్రామంలో 40 మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. గ్రామంలోని వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి గ్రామంలో పర్యటించారు. అనంతరం వైద్య శిబిరంలో వైద్యులను.. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు.. గ్రామంలో తాగునీటి నమూనాలు పరీక్షిస్తున్నారు.

People fell ill at nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని జీజంబులదిన్నెలో.. స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు. గ్రామంలో 40 మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. గ్రామంలోని వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి గ్రామంలో పర్యటించారు. అనంతరం వైద్య శిబిరంలో వైద్యులను.. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు.. గ్రామంలో తాగునీటి నమూనాలు పరీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.