ETV Bharat / state

'యోగాతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది'

శ్రీశైలం దేవస్థానంలో కొవిడ్ బారిన పడిన ఉద్యోగులకు సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పతంజలి యోగా పీఠం అధ్యక్షులు, యోగా గురువు బాల సుబ్రహ్మణ్యం.. వారితో యోగాసనాలు వేయించారు.

author img

By

Published : May 6, 2021, 8:30 PM IST

yoga to covid victims
yoga to covid victims

యోగా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని గురువు బాల సుబ్రహ్మణ్యం చెప్పారు. శ్రీశైలం దేవస్థాన ఉద్యోగుల్లో 15 మంది కరోనా బారిన పడగా.. వారికి సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి బాల సుబ్రహ్మణ్యం.. యోగాసనాలు నేర్పించారు. కరోనా బాధితులు ఉత్సాహంగా ఆసనాలు వేశారు.

ఇదీ చదవండి:

యోగా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని గురువు బాల సుబ్రహ్మణ్యం చెప్పారు. శ్రీశైలం దేవస్థాన ఉద్యోగుల్లో 15 మంది కరోనా బారిన పడగా.. వారికి సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి బాల సుబ్రహ్మణ్యం.. యోగాసనాలు నేర్పించారు. కరోనా బాధితులు ఉత్సాహంగా ఆసనాలు వేశారు.

ఇదీ చదవండి:

కర్నూలులో కరోనా నియంత్రణపై.. అఖిలపక్ష సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.