ETV Bharat / state

'పెంచిన విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి'

author img

By

Published : May 25, 2020, 3:04 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన వారి విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను రద్దు చేయాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కర్నూలు సీతారామ నగర్ లో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

WOMEN PROTEST AGAINST CURRENT BILL
విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా మహిళల నిరసన

పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ కర్నూలులో మహిళలు ఆందోళన చేపట్టారు. సీతారామ నగర్ లో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాత శ్లాబ్ విధానంలో విద్యుత్ చార్జీలు వసూలు చేయాలని కోరారు.

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నామని.. ప్రస్తుత బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 1200 దాటని కరెంటు బిల్లు.... ఇప్పుడు 10 వేల రుపాయలు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ కర్నూలులో మహిళలు ఆందోళన చేపట్టారు. సీతారామ నగర్ లో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాత శ్లాబ్ విధానంలో విద్యుత్ చార్జీలు వసూలు చేయాలని కోరారు.

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నామని.. ప్రస్తుత బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 1200 దాటని కరెంటు బిల్లు.... ఇప్పుడు 10 వేల రుపాయలు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్ ఆంక్షల నడుమ 'ఈద్​'​ వేడుకలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.