ETV Bharat / state

గుడేకల్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చనిపోయిన మహిళ వయస్సు 40 సంవత్సరాలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

author img

By

Published : Jan 17, 2021, 4:15 PM IST

women dead body found in gudekal pond
గుడేకల్ చెరువులో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ చెరువులో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయస్సు దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై రామసుబ్బయ్య తెలిపారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ చెరువులో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయస్సు దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై రామసుబ్బయ్య తెలిపారు.

ఇదీ చదవండి: పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.