ETV Bharat / state

నంద్యాల పురపాలక సంఘ కమిషనర్ గా వెంకట కృష్ణుడు - Venkata Krishna appointed as new Commissioner of Nandalala Municipal Council.

కర్నూలు జిల్లాలోని నంద్యాల పురపాలక సంఘం కొత్త కమీషనర్ గా వెంకట రామకృష్ణుడు భాద్యతలు చేపట్టారు. నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

నంద్యాల పురపాలక సంఘ కమిషనర్ గా వెంకట కృష్ణుడు
author img

By

Published : Aug 29, 2019, 9:54 AM IST

నంద్యాల పురపాలక సంఘ కమిషనర్ గా వెంకట కృష్ణుడు

బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులైనా కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ గా చేరడంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎట్టకేలకు నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ గా వెంకట కృష్ణుడు భాద్యతలు చేపట్టారు. అంతకుముందు కమిషనర్ గా ఉన్న భవాని ప్రసాద్ ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నంద్యాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వెంకత కృష్ణుడు తెలిపారు. ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.

ఇదీ చూడండి:కూలీపోయిన ఇంట్లో కట్టల సంచులు

నంద్యాల పురపాలక సంఘ కమిషనర్ గా వెంకట కృష్ణుడు

బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులైనా కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ గా చేరడంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎట్టకేలకు నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ గా వెంకట కృష్ణుడు భాద్యతలు చేపట్టారు. అంతకుముందు కమిషనర్ గా ఉన్న భవాని ప్రసాద్ ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నంద్యాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వెంకత కృష్ణుడు తెలిపారు. ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.

ఇదీ చూడండి:కూలీపోయిన ఇంట్లో కట్టల సంచులు

Intro:కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి పార్థసారథి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించారు.


Body:ఉయ్యూరు కంకిపాడు పెనమలూరు మూడు మండలాలకు చెందిన పలు గ్రామాల్లో లో ఈవీఎంలు సక్రమంగా పనిచేయక పోవడంతో అనేక మంది ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


Conclusion:ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు సుమారు రెండు గంటలు ఆలస్యం కావడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇ ముగింపు సమయాన్ని మరింత పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కెపి సారథి.

For All Latest Updates

TAGGED:

kurnool
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.