ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

author img

By

Published : Jul 24, 2020, 5:36 PM IST

కర్నూలు సమీపంలోని ఉలిందకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

two-men-killed-on-road-accident-in-ulindhikonda-kurnool-district
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని... గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని... గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

నచ్చిన చోట చదవనీయడం లేదని విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.