ETV Bharat / state

కర్నూలులో అగ్ని ప్రమాదం.. గడ్డి ట్రాక్టర్ దగ్ధం - కర్నూలులో అగ్ని ప్రమాదం తాజా వార్తలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద 40 వ జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం సంభవించి. గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ను వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇంజన్ నుంచి డీజిల్ లీక్ అవ్వడం.. క్షణాల్లో మంటలు వ్యాపించి.. వరి గడ్డితో సహా ట్రాక్టర్ కాలిపోయింది.

tractor fire accident on allagadda in kurnool national highway 40
కర్నూలులో అగ్ని ప్రమాదం.. గడ్డి ట్రాక్టర్ దగ్ధం
author img

By

Published : Jan 27, 2020, 11:37 PM IST

కర్నూలులో అగ్ని ప్రమాదం.. గడ్డి ట్రాక్టర్ దగ్ధం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద 40వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను... లారీ వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొట్టింది. ఘటనలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడడంతో... ఇంజిన్‌ నుంచి డీజిల్‌ లీకై క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పూర్తిగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో... వరిగడ్డితో సహా ట్రాక్టర్‌ దగ్ధమైంది. జాతీయ రహదారి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. నంద్యాల నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరిగడ్డి రుద్రవరం మండలం ఎర్ర గుడి దీన్నే గ్రామానికి చెందిన గోపి రెడ్డి కాగా.. ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని భాధిత రైతు వాపోతున్నారు.

కర్నూలులో అగ్ని ప్రమాదం.. గడ్డి ట్రాక్టర్ దగ్ధం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద 40వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను... లారీ వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొట్టింది. ఘటనలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడడంతో... ఇంజిన్‌ నుంచి డీజిల్‌ లీకై క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పూర్తిగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో... వరిగడ్డితో సహా ట్రాక్టర్‌ దగ్ధమైంది. జాతీయ రహదారి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. నంద్యాల నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరిగడ్డి రుద్రవరం మండలం ఎర్ర గుడి దీన్నే గ్రామానికి చెందిన గోపి రెడ్డి కాగా.. ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని భాధిత రైతు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

చనిపోయాడని అంత్యక్రియలు చేశారు... తిరిగొచ్చాక ఆశ్చర్యపోయారు..!

Intro:ap_knl_103_27_vo_fire_on_high_way_av_r2u_ap10054 40 జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద 40 వ జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం సంభవించి రహదారి భీతావహవo గా మారింది వరి గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడం ఇంజన్ నుంచి డీజిల్ లీక్ అవ్వడం క్షణాల్లో మంటలు వ్యాపించడంతో జరిగాయి ఈ మంటలకు వరిగడ్డి కి నిప్పు అంటుకుంది క్షణాల వ్యవధిలోనే ట్రాక్టర్ ను పూర్తిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి చూస్తుండగానే వరి గడ్డితో సహా ట్రాక్టర్ కాలిపోయింది జాతీయ రహదారి సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు టాక్టర్ నంద్యాల నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది రుద్రవరం మండలం ఎర్ర గుడి దీన్నే గ్రామం చెందిన గోపి రెడ్డి అనే వ్యక్తి అని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని వారు అంచనా వేశారు


Body:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం వరి గడ్డి ట్రాక్టర్ దగ్ధం


Conclusion:45వ జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.