ETV Bharat / state

అమరవీరులకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నివాళి

చైనా ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

author img

By

Published : Jun 18, 2020, 5:47 PM IST

kurnool district
అమరవీరులకు నివాళులర్పించిన విశ్వహిందు పరిషత్

భారత - చైనా సరిహద్దులో భారత సైనికులపై చైనా సైన్యం పాల్పడిన దాడిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అశ్రునివాళి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు.

భారత - చైనా సరిహద్దులో భారత సైనికులపై చైనా సైన్యం పాల్పడిన దాడిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అశ్రునివాళి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు.

ఇది చదవండి సరిహద్దులో వీర మరణం పొందిన జవాన్లకు.. మాజీ సైనికుల నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.