కర్నూలు జిల్లాలో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని... గణేష్ ఉత్సవ కమిటీ ఆరోపిస్తోంది. చలానా కట్టి, ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలంటూ... పోలీసులు వెంటబడుతున్నారని కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. ప్రజలు పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటే... ఎందుకు డబ్బులు చెల్లించాలని ప్రశ్నించారు. ప్రజలెవరూ... ఎలాంటి రుసుం చెల్లించవద్దని పిలుపునిచ్చారు.
ఇదీచూడండి.నేడు పల్నాడు నేతలతో చంద్రబాబు సమావేశం