ETV Bharat / state

మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ అయ్యారు. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 2019 దసరా ఉత్సవాల సందర్భంగా దాతలు ఇచ్చిన విరాళాల సొమ్ములో అవకవతవకలు జరగడంతో ఉద్యోగుల పై చర్యలు చేపట్టారు.

author img

By

Published : Oct 5, 2021, 5:38 AM IST

మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ అయ్యారు. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 2019 దసరా ఉత్సవాల సందర్భంగా దాతలు ఇచ్చిన విరాళాల సొమ్ములో అవకవతవకలు జరగడంతో ఉద్యోగుల పై చర్యలు చేపట్టారు. ఆలయ సూపరిండెంట్ ఓ.వెంకటేశ్వర్లు, సీనియర్ సహాయకులు శశిధర్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ అయ్యారు. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 2019 దసరా ఉత్సవాల సందర్భంగా దాతలు ఇచ్చిన విరాళాల సొమ్ములో అవకవతవకలు జరగడంతో ఉద్యోగుల పై చర్యలు చేపట్టారు. ఆలయ సూపరిండెంట్ ఓ.వెంకటేశ్వర్లు, సీనియర్ సహాయకులు శశిధర్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

ఇదీ చదవండి:

polavaram:పోలవరం నిధులపై మళ్లీ కొర్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.