ETV Bharat / state

భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాల దాడి..ఫర్నిచర్ ధ్వంసం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని భాష్యం పాఠశాలలో ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అడ్మిషన్లు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి.

author img

By

Published : Sep 18, 2020, 11:27 PM IST

students union protest at emmiganur
భాష్యం పాఠశాల్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన విద్యార్థి సంఘాలు


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భాష్యం పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అడ్మిషన్లు, ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తున్నారని వారు ఫర్నిచర్​ను ధ్వంసం చేశారు. పాఠశాలను సీజ్ చేయాలని ఆందోళన చేశారు. ప్రిన్సిపల్​తో విద్యార్థి సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఆందోళనలో ఎస్ఎఫ్ఐ, ఏఐఏస్ఎఫ్, పీడీఎస్​యూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భాష్యం పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అడ్మిషన్లు, ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తున్నారని వారు ఫర్నిచర్​ను ధ్వంసం చేశారు. పాఠశాలను సీజ్ చేయాలని ఆందోళన చేశారు. ప్రిన్సిపల్​తో విద్యార్థి సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఆందోళనలో ఎస్ఎఫ్ఐ, ఏఐఏస్ఎఫ్, పీడీఎస్​యూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి. శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకు రూ. 70లక్షల విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.