ETV Bharat / state

అవినీతి అక్రమాలపై ముగిసిన దేవాదాయశాఖ విచారణ

శ్రీశైలం దేవస్థానంలో అవినీతి అక్రమాలపై... దేవదాయశాఖ చేపట్టిన విచారణ ముగిసింది. త్వరలోనే నివేదికను దేవాదాయ శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నట్లు సమాచారం.

author img

By

Published : May 30, 2020, 5:08 PM IST

srisailam endowmwnt adc enquiry has been closed
ముగిసిన శ్రీశైల దేవస్థాన అక్రమాలపై చేపట్టిన విచారణ

శ్రీశైల దేవస్థానంలో రూ.1.42 కోట్ల అవినీతి అక్రమాలపై... నాలుగు రోజుల పాటు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ చేపట్టిన విచారణ ముగిసింది. దేవస్థానంలో పనిచేసిన పలువురు ఏఈఓలు, పర్యవేక్షకులను విచారించారు. ఇందుకు సంబంధించిన నివేదికను దేవాదాయశాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

శ్రీశైల దేవస్థానంలో రూ.1.42 కోట్ల అవినీతి అక్రమాలపై... నాలుగు రోజుల పాటు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ చేపట్టిన విచారణ ముగిసింది. దేవస్థానంలో పనిచేసిన పలువురు ఏఈఓలు, పర్యవేక్షకులను విచారించారు. ఇందుకు సంబంధించిన నివేదికను దేవాదాయశాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

శ్రీశైలం దేవస్థానంలో పొరుగుసేవల సిబ్బంది అక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.