ETV Bharat / state

కూష్మాండ దుర్గ అలంకారంలో శ్రీ కామేశ్వరీ దేవి

author img

By

Published : Oct 20, 2020, 11:22 PM IST

మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

sri kameswari devi
కూష్మాండ దుర్గ అలంకారంలో శ్రీ కామేశ్వరీ దేవి

అమ్మవారి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరిపించారు. కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు శ్రీ కూష్మాండ దుర్గ అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే విజయం వరిస్తుందని వేద పండితులు రవి శంకర అవధాని వివరించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరిపించారు. కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు శ్రీ కూష్మాండ దుర్గ అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే విజయం వరిస్తుందని వేద పండితులు రవి శంకర అవధాని వివరించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవీ చూడండి...

గూడు చెదిరింది... గోడు మిగిలింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.