ETV Bharat / state

మహానందిలో రెండో రోజు శోభాయమానంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Oct 19, 2020, 2:10 AM IST

మహానందిలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు శ్రీ కామేశ్వరీ దేవి, శ్రీ బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు.

sharannavaratri celebrations in mahanandi kurnool
మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ కామేశ్వరీ దేవి, బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీప కాంతుల అలంకరణ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ కామేశ్వరీ దేవి, బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీప కాంతుల అలంకరణ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి: బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీ భ్రమరాంబాదేవి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.