కర్నూలు జిల్లా నంద్యాలలో గాడిద పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. పట్టణ శివారులో వెలిసిన జంబులా పరమేశ్వరీ దేవి తిరునాళ్ల సందర్భంగా ఈ పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రజకులు తమ గాడిదలను పరుగు బరిలో దింపారు. వంద కిలోల ఇసుక బస్తాను గాడిదపై ఉంచి ఈ పరుగుపందెం నిర్వహించారు. ఎక్కువ దూరం పరిగెత్తిన గాడిదలకు బహుమతులు అందజేశారు.
ఇవీ చదవండి