ETV Bharat / state

లారీ కిందపడి ద్విచక్ర వాహనదారుడు మృతి

author img

By

Published : Jul 31, 2020, 11:01 PM IST

బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్ టేక్ చేయబోయి... ప్రమాదవశాత్తు ఆ వాహనం కింద పడి ఒకరు చనిపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల టెక్కెే రహదారిపై జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు
లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు

లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు
లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కే రహదారిపై లారీ బైక్​ను ఢీకొని ఒకరు మృతి చెందారు. ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ టైర్ కింద పడి నంద్యాల పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 15 ఏళ్ల శ్రీహర్ష చనిపోయాడు. శిల్పానగర్​కు చెందిన రాజు గౌడ్ అనే యువకుడికి గాయాలయ్యాయి. వీరిద్దరు కలిసి బైక్​పై వెళ్తుండగా ముందు వెళ్ళే లారీని దాటే ప్రయత్నం చేయటంతో ఈ ఘటన జరిగింది. నంద్యాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు
లారీ కిందపడి ద్విచక్రవాహనదారుడు మృతి.. మరోకరికి గాయాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కే రహదారిపై లారీ బైక్​ను ఢీకొని ఒకరు మృతి చెందారు. ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ టైర్ కింద పడి నంద్యాల పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 15 ఏళ్ల శ్రీహర్ష చనిపోయాడు. శిల్పానగర్​కు చెందిన రాజు గౌడ్ అనే యువకుడికి గాయాలయ్యాయి. వీరిద్దరు కలిసి బైక్​పై వెళ్తుండగా ముందు వెళ్ళే లారీని దాటే ప్రయత్నం చేయటంతో ఈ ఘటన జరిగింది. నంద్యాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

సెల్​ఫోన్​ దొంగిలించి అమ్మాడు..ప్రాణాలు పోగొట్టుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.