ETV Bharat / state

కొలిమిగుండ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

author img

By

Published : Jun 5, 2020, 1:51 PM IST

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో టాటా సుమో వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడు అవుకు మండలం చర్లపల్లెకు చెందిన దేవయ్యగా పోలీసులు గుర్తించారు.

road accident in kurnool dst kolimigundla one spot dead
road accident in kurnool dst kolimigundla one spot dead

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అవుకు మండలం చర్లపల్లెకు చెందిన దేవయ్య(20) కొలిమిగుండ్ల నుంచి అవుకు వైపు బయలుదేరారు. ముందు వెళ్తున్న లారీని అధిగమించబోయి... ఎదురుగా వస్తున్న టాటా సుమో వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అవుకు మండలం చర్లపల్లెకు చెందిన దేవయ్య(20) కొలిమిగుండ్ల నుంచి అవుకు వైపు బయలుదేరారు. ముందు వెళ్తున్న లారీని అధిగమించబోయి... ఎదురుగా వస్తున్న టాటా సుమో వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.