ETV Bharat / state

'అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ అమలు చేయాలి' - kurnool district newsupdates

రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని.. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల కర్నూలులో నిరహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్ అమలు చేయనందున అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

Reservation for the upper caste poor should be implemented
'అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ అమలు చేయాలి'
author img

By

Published : Jan 5, 2021, 3:21 PM IST


కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్​ను రాష్ట్రంలో అమలు చేయాలని.. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 11న కర్నూలులో నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్ అమలు చేయనందుకు అగ్రవర్ణాల పిల్లలు విద్యా, ఉద్యోగాల్లో నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి.. రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.


కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్​ను రాష్ట్రంలో అమలు చేయాలని.. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 11న కర్నూలులో నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్ అమలు చేయనందుకు అగ్రవర్ణాల పిల్లలు విద్యా, ఉద్యోగాల్లో నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి.. రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.



ఇదీ చదవండి:

కొవాగ్జిన్‌ మనకు గర్వకారణం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.