ETV Bharat / state

'రాజధాని విషయంలో రాయలసీమకు అన్యాయం'

విశాఖలో రాజధాని ఏర్పాటు చేయటం వల్ల రాయలసీమ వాసులకు దూరభారం అవుతుందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయుకులు వ్యాఖ్యానించారు . రాజధాని విషయంలో ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.

author img

By

Published : Aug 2, 2020, 12:34 PM IST

'రాజధాని విషయంలో రాయలసీమకు అన్యాయం'
'రాజధాని విషయంలో రాయలసీమకు అన్యాయం'

రాజధాని విషయంలో రాయలసీమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు విమర్శించారు. రాజధాని విశాఖలో పెట్టడం వల్ల రాయలసీమ వాసులకు దూరం అవుతుందన్నారు. రాయలసీమకు జరిగిన అన్యాయంపై ఉద్యమం చేపట్టనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.

ఇదీచదవండి

రాజధాని విషయంలో రాయలసీమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు విమర్శించారు. రాజధాని విశాఖలో పెట్టడం వల్ల రాయలసీమ వాసులకు దూరం అవుతుందన్నారు. రాయలసీమకు జరిగిన అన్యాయంపై ఉద్యమం చేపట్టనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.

ఇదీచదవండి

ప్రభుత్వ తీరుపై తెదేపా నేత బొండా ఉమ ఆగ్రహం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.