ETV Bharat / state

రంజాన్​ పర్వదినం..ఇళ్లలోనే ముస్లింల ప్రార్ధనలు

author img

By

Published : May 25, 2020, 5:59 PM IST

కరోనా నేపథ్యంలో కర్నూలులో మసీదులకు వెళ్లకుండా ముస్లిం సోదరులు ఇళ్లలోనే ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకున్నారు.

kurnool district
కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఇంట్లో నమాజు చేస్తూ..

కర్నూలులో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో మసీదులకు వెళ్లకుండా ఇళ్లలోనే ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకున్నారు. ఎమ్మెల్యే హాఫీజ్​ఖాన్ ఇంట్లోనే నమాజు చేశారు.

కర్నూలులో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో మసీదులకు వెళ్లకుండా ఇళ్లలోనే ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకున్నారు. ఎమ్మెల్యే హాఫీజ్​ఖాన్ ఇంట్లోనే నమాజు చేశారు.

ఇది చదవండి 'పెంచిన విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.