ETV Bharat / state

గిట్టుబాటు కోసం ఉల్లి రైతుల ధర్నా

author img

By

Published : May 7, 2020, 1:58 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి రైతులు నిరసన చేపట్టారు. గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

kurnool district
ఉల్లి రైతుల ధర్నా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులు ధర్నా చేశారు. ఉల్లిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కొనుగోలుకు ప్రభుత్వం నిబంధనలు విధించటం వల్ల అమ్ముకునేందుకు ఇబ్బందిగా మారిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే నిబంధనలు సడలించి రైతుకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులు ధర్నా చేశారు. ఉల్లిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కొనుగోలుకు ప్రభుత్వం నిబంధనలు విధించటం వల్ల అమ్ముకునేందుకు ఇబ్బందిగా మారిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే నిబంధనలు సడలించి రైతుకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

కర్నూలులో 14 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.