ప్లాస్టిక్ నిషేధంపై.... అవగాహన సదస్సు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నలంద జూనియర్ కళాశాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు గిరీష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనర్థాలను వివరించారు. ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా త్యజించాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఇవీ చదవండి
శ్రీశైలంలో ఘనంగా దసరా ఉత్సవాలు